భారతదేశం, మే 25 -- దేశవ్యాప్తంగా కొత్త టోల్ పాలసీని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా వన్-టైమ్ పేమెంట్ వ్యవస్థను అమలు చేయాలని ప్రతిపాదనలు ఉన్నట్టు తెలుస్తోంది... Read More
భారతదేశం, మే 25 -- పల్నాడు ప్రాంతం మరోసారి ఉలిక్కిపడింది. వెల్దుర్తి మండలంలో ఆధిపత్య పోరు ఇద్దర్ని బలి తీసుకుంది. బోదిలవీడులో జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అనే అన్నదమ్ముల్దిద్దరిని కారుతో ఢీకొ... Read More
భారతదేశం, మే 24 -- ్రభుత్వ యాజమాన్యంలోని జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) పిల్లల కోసం ఉత్తమ పాలసీని ప్రారంభించింది. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు, వివాహ ఖర్చులను భరించడ... Read More
భారతదేశం, మే 24 -- సాధారణంగా థియేటర్లలో రిలీజయ్యాక సినిమాలు.. ఓటీటీలో స్ట్రీమింగ్కు వస్తుంటాయి. అయితే, అక్కినేని హీరో సుమంత్ ప్రధాన పాత్ర పోషించిన 'అనగనగా' సినిమా డిఫరెంట్ రూట్ పట్టింది. ఓటీటీలో ఈ చి... Read More
Bengaluru, మే 24 -- బెంగళూరు మెట్రోలో మహిళల అనుమతి లేకుండా వారి ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తున్న 27 ఏళ్ల వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి... Read More
Telangana, మే 24 -- తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయి. ఉదయం 11 గంటల తర్వాత ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు వారి ర్యాంక్ కార్డులను తెలంగాణ పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచ... Read More
Hyderabad, మే 24 -- నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన సినిమా "ఘటికాచలం". ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రొడ్యూసర్ ఎంసీ రాజు నిర్మించారు. "ఘటికాచలం" చిత్రాన్ని ఇంటెన్స్ సస... Read More
భారతదేశం, మే 24 -- నైరుతి రుతుపవనాలపై బిగ్ అప్డేట్! ఇంకో 24 గంటల్లో రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో దేశాన్ని తాకే రుతుపవనాలు ఈసారి మే 27నే వస్తాయని ఐఎండీ (భారత వాతావరణశాఖ... Read More
భారతదేశం, మే 24 -- నైరుతి రుతుపవనాలు కేరళను శనివారం తాకాయి! సాధారణంగా జూన్ మొదటి వారంలో దేశాన్ని తాకే రుతుపవనాలు ఈసారి మే 27నే వస్తాయని ఐఎండీ (భారత వాతావరణశాఖ) తొలుత అంచనా వేసింది. ఇక 24 గంటల్లో కేరళ... Read More
Hyderabad,telangana, మే 24 -- తెలంగాణ నీటి హక్కులను కాలరాసే విధంగా ఏపీ ప్రభుత్వం జలదోపిడికి సిద్ధమైందని మాజీ మంత్రి హరీశ్ రావ్ ఆరోపించారు. గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుం... Read More